‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం వైయస్ జగన్
22 Dec 2022 8:12 PM
తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి మృతిచెందారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చెవిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వైయస్ జగన్ వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు ఉన్నారు.