రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
20 Mar 2023 1:24 PM
అమరావతి: ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వైయస్ఆర్సీపీ మద్దతుదారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇవాళ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి, ఎ. మధుసూదన్, పి. చంద్రశేఖర్రెడ్డిలు కలిశారు. వారిని సీఎం వైయస్ జగన్ అభినందించారు. సీఎం వైయస్ జగన్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తదితరులు ఉన్నారు.