చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
14 Jul 2022 5:16 PM
తాడేపల్లి: వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.