వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ
15 Aug 2022 11:57 AM
విజయవాడ: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాను సీఎం వైయస్ జగన్ దంపతులు పరామర్శించారు. ఇటీవల జస్టిస్ మిశ్రా తల్లి నళినీ మిశ్రా కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు.