మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
విశాఖ బయల్దేరిన సీఎం వైయస్ జగన్
07 May 2020 11:46 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక విమానంలో విశాఖ బయల్దేరారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం వైయస్ జగన్.. విశాఖకు వెళ్లి స్వయంగా వైద్య, సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అదే విధంగా అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.