సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
కాసేపట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
27 Dec 2019 11:31 AM
సచివాలయం: సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సచివాలయం చేరుకున్న సీఎం మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.