వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
ఈ నెల 29న తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభ
26 Oct 2022 12:41 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి
తిరుపతి: ఈ నెల 29న తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసినట్లు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...సీఎం వైయస్ జగన్పై టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేలా అమరావతి పాదయాత్ర ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.