సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
కృష్ణదాసు మాతృమూర్తి మృతికి విజయమ్మ సంతాపం
05 Oct 2012 4:31 AM
హైదరాబాద్, 4 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ (79) మరణం పట్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సావిత్రమ్మ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సావిత్రమ్మ మరణించిన వార్త తెలిసిన వెంటనే విజయమ్మ కృష్ణదాసుకు ఫోన్ చేసి పరామర్శించారు. ధర్మాన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సావిత్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని విజయమ్మ ఆకాంక్షించారు.