దిగువ తువ్వపల్లెకు చేరుకున్న వైయస్‌ జగన్‌


అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగువ తువ్వపల్లె గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top