కాసేప‌ట్లో గుమ్మేప‌ల్లికి వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రికాసేప‌ట్లో గుమ్మేప‌ల్లి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో మ‌హానేత అభిమానులు ఏర్పాటు చేసుకున్న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top