<br/>పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మునిపల్లె చేరుకున్న వైయస్ జగన్కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎదురెళ్లి మరి ఆడపడచులు హారతి పట్టారు. వేలాది మంది వెంట రాగా వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.