<br/>పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం నియోజకవర్గంలోని లిఖితపూడి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలువురు ఆక్వా రైతులు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వారికి అండగా ఉంటానని జననేత హామీ ఇచ్చారు.