గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కఠెవరం చేరుకున్న వైయస్ జగన్కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.