కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కాసేపట్లో రైతు ఆత్మీయ సమ్మేళనం
17 Mar 2018 4:51 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకమానులో ఏర్పాటు చేసిన రైతు ఆత్మీయ సమ్మేళనం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు.