<br/>కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితం గూడూరుకు చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, స్థానికులు జననేత వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్కు వివరించారు.