మనుకొండువారిపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్‌ గుంటూరు జిల్లా మనుకొండువారిపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు రాజన్న తనయుడిని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. 
Back to Top