రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పేదలందరికీ ఇల్లు కట్టిస్తా
18 Dec 2017 3:07 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 38వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నదిమగడ్డ గ్రామంలో గాండ్ల, పెరిక కులస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తానని, మహిళలకు డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.