కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దొరబాబుకు వైయస్ జగన్ పరామర్శ
31 Jul 2018 12:22 PM
తూర్పుగోదావరి: పక్షవాతంతో మంచంపట్టిన దొరబాబును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి కలిశారు. పరవాడలో దొరబాబును కలిసి జననేత అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు పెన్షన్ రావడం లేదని దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దొరబాబు కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా కల్పించారు.