కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వీరఘట్టంలో కొనసాగుతున్న వైయస్ జగన్ పాదయాత్ర
26 Nov 2018 3:16 PM
శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తరువాత వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. విక్రమపురం గ్రామ రజకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆదరణ పథకం కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల సమస్యలను జననేత సావధానంగా విన్నారు.