చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఆత్రేయపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
15 Jun 2018 9:15 AM
తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్ల ఆత్రేయపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కతుంగ క్రాస్, లొల్ల, వాడ పల్లి క్రాస్ మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీడుగా రావుల పాలెం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.