పెద‌నందిపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

గుంటూరు : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 116వ రోజు  మంగళవారం ఉదయం  పెదనందిపాడు శివారు నుంచి  ప్రారంభమైంది. అక్కడ నుంచి రాజుపాలెం క్రాస్‌, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్‌, అన్నవరం క్రాస్‌ మీదగా ఉప్పలపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.  

తాజా వీడియోలు

Back to Top