రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
చంద్రబాబును నమ్మి మోసపోయాం
14 Dec 2017 1:03 PM
అనంతపురం: చంద్రబాబును నమ్మి మోసపోయామని, రుణ మాఫీ జరగలేదని, అప్పులు తీరలేదని డ్వాక్రా మహిళలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర కందుకూరు ఎస్టీ కాలనీకి చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వైయస్ జగన్ వస్తే మా కష్టాలు తీరుతాయని మహిళలు పేర్కొంటున్నారు.