కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కనీస సదుపాయాలు లేవన్నా..
17 Oct 2018 2:41 PM
విజయనగరంః చిన్న భీమవరంలో వైయస్ జగన్ను మహిళలు కలిసి తమ సమస్యలు వివరించారు.సరైన రోడ్లు లేక తమ ఊరికి అంబులెన్స్ కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణా సదుపాయం లేక పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని బోర్లులో వాటర్ తీసుకెళ్తే తాగునీటిలో పురుగులు ఉంటున్నాయని వాపోయారు.దీంతో రోగాల బారినపడుతున్నామన్నారు.డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదన్నారు.