కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఉపాధిలేక వలసపోతున్నామన్నా...
14 Oct 2018 1:35 PM
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో జగపతినగరం నియోజకవర్గం మెంటాడ మండలం కుంటివలస మహిళలు తమ సమస్యలను జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఉపాధిలేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వడంలేదని, ఉండేందుకు ఇళ్లు లేక పాకల్లో జీవిస్తున్నామని వాపోయారు. లోన్లు కూడా ఇవ్వడంలేదన్నారు.వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి వారికి భరోసా ఇచ్చారు.