వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పాదయాత్రకు విరామం
24 Dec 2018 6:49 PM
క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎయ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు మంగళవారం విరామం ప్రకటించారు.
క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించేందుకు
ఈ నిర్ణయం తీసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం
మెళియాపుట్టి మండలం చాపర గ్రామం పాదయాత్ర శిబిరంలోనే జననేత ఉంటారు. బుధవారం ఉదయం. తిరిగి
పాదయాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.