వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే
14 Apr 2018 7:07 PM
విజయవాడ: అరాచక పాలనపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వెల్లంపల్లి హెచ్చరించారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దామని వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.