‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్ జగన్ను కలిసిన తిత్లీ తుపాను బాధితులు
26 Nov 2018 2:58 PM
శ్రీకాకుళం: తిత్లీ బాధితులు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సోమవారం పాదయాత్రలో నడుకూరులో తిత్లీ బాధిత కౌలు రైతులు పాడైన వరి కంకులను వైయస్ జగన్కు చూపించారు. ప్రభుత్వ సాయం అందడం లేదని బాధిత రైతు గౌరీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.