కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ వెంటే ఉంటాం
26 Sep 2018 2:57 PM
విజయనగరంః సీపీఎం విధానం రద్దు చేయాలని ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలు వినతిపత్రం సమర్పించాయి. సీపీఎస్ విధానం రద్దుకు జగన్ హామీ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. మా కుటుంబాలతో కలిపి 5లక్షల మంది జగన్ వెంటే ఉంటామన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అరాచకం జరుగుతుందని విమర్శించారు.వైయస్ జగన్ నాయకత్వంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని ఆశాభావం జరుగుతుందన్నారు.