మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రజా సంకల్పయాత్రలో టీడీపీ నేతల దాష్టీకం.
16 Oct 2018 10:53 AM
విజయనగరంః వైయస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు ప్లెక్సీలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పోందుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం ముగడ సమీపంలో వంద ప్లెక్సీలను టీడీపీ నేతలు చించివేశారు. టీడీపీ దాష్టీకం చేస్తున్న పోలీసులు కూడా పట్టించుకోలేదని వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.