మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సాక్షార భారత్ ఉద్యోగులకు అండగా ఉంటా
22 Oct 2018 12:12 PM
విజయనగరం: సాక్షార భారత్ ఉద్యోగులకు అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 291వ రోజు సాక్షార భారత్ కో–ఆర్డినేటర్లు వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 13 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని భరోసా కల్పించారు.