చిట్టి నగర్లో బహిరంగ సభ ప్రారంభంవిజయవాడ: విజయవాడ నగరంలోని చిట్టి నగర్లో ప్రజా సంకల్ప యాత్రలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. అశేష జనం హాజరు కావడంతో చిట్టి నగర్ కిక్కిరిపోయింది.