ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్  జగన్‌మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 330వరోజు  సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం
కొత్తురు ప్రారంభమై , పోలురు క్రాస్‌, చింతల పోలురు క్రాస్‌, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు  కొనసాగుతుంది.సాయంత్రం మిళియపుట్టి వద్ద జరిగే
బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

Back to Top