చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్
05 Aug 2018 10:34 AM
పిఠాపురం : ప్రతిపక్ష నాయకులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 229 రోజు పిఠాపురం నియోజకవర్గంలో
కొనసాగనుంది. ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి పాదయాత్ర
ప్రారంభమై, శంఖవరం మండలం వినాయక నగర్ శివారు వరకు , మధ్యాహ్నం కత్తిపూడి వరకు
జరుగుతుంది.