<p class="rtejustify" style="" margin-top:0in=""><strong>పిఠాపురం : </strong>ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 229 రోజు పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమై, శంఖవరం మండలం వినాయక నగర్ శివారు వరకు , మధ్యాహ్నం కత్తిపూడి వరకు జరుగుతుంది.</p>