మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నవంబర్ 3 నుంచి ప్రజా సంకల్పయాత్ర
28 Oct 2018 11:11 AM
హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు నవంబరు 2 వరుకు విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్లో గురువారం వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో చికిత్స చేసిన వైద్యులు భూజానికి గాయమయినందుకు వారం రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నవంబర్ 3 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర య«థావిధిగా సాగుతుందని తెలిపారు.