మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రారంభమైన పాదయాత్ర
16 May 2018 9:22 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 163 రోజు నాటి పాదయాత్ర దెందులూరు మండలంలోని జోగన్న పాలెం క్రాస్ వద్ద కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. జననేత వెంట నడుస్తూ స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. పార్టీ నాయకులు, అభిమానులు జగన్ అడుగులో అడుగేసి నడుస్తూ మద్ధతు పలుకుతున్నారు.