మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన ముస్లింలు
30 Apr 2018 5:55 PM
కృష్ణా జిల్లా: ప్రజా సం కల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను ముస్లింలు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీ రూపంలో వైయస్ జగన్కు అందజేశారు. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని తనను కలిసిన ముస్లింలకు వైయస్ జగన్ మాట ఇ చ్చారు.