మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
మంచినీటిని సమస్యను పరిష్కరించాలి
26 May 2018 1:15 PM
పశ్చిమ గోదావరి: తమ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాళ్ల గ్రామస్తులు వైయస్ జగన్ను కోరారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్ జగన్ ..ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తామని, గోదావరి నీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు.