వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన గిరిజన నేతలు
19 Nov 2018 10:01 AM
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్ర 301వ రోజు గిరిజన సంక్షేమ సేవా సంఘం నేతలు వైయస్ జగన్ను కలిశారు. గిరిజన సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తన స్వార్థం కోసం అనుభవం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను జననేతకు వివరించారు.