మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన తంపటాపల్లి రైతులు
28 Nov 2018 11:50 AM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ను తంపటాపల్లి రైతులు కలిశారు. వరద ముంపు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు నేత జగదీష్, పరిసర గ్రామ రైతులు కోరారు. అలాగే అట్టలి, బుక్కూరు, తెట్టంగి రైతులు కలిశారు. చంద్రబాబు హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.