కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జగనన్న ఉక్కు మనిషి
20 Dec 2017 5:31 PM
అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉక్కు మనిషి అని పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్ జగన్ కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారన్నారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజలంతా వైయస్ జగన్ వద్దకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని చెప్పారు.