భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
పనికిరాని చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారు
01 Jan 2019 3:17 PM
పలాస: తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఎందుకు పనికి రానివిగానే ఉన్నాయని శ్రీరాంనగర్ కు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేతను కలుసుకుని వారు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. కేవలం నష్టపరిహారం పేరుతో కేవలం చెక్కులు ఇచ్చి ప్రభుత్వం దులుపుకుందని, కానీ వాస్తవంలో ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమ కాలేదన్నారు. తిత్లీ తుఫాను వచ్చి రెండునెలలైనా, తమకు నేటికీ సరైన మంచినీరు లభించడంలేదనీ, ప్రభుత్వం సరఫరా చేయడం లేదని వారు వాపోయారు.