చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మీరే న్యాయం చేయాలన్నా...
09 Dec 2018 11:58 AM
వైయస్ జగన్ను కలిసిన కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిటర్లు.
శ్రీకాకుళంః వైయస్ జగన్ను కలిసిన కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్దారులు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. ఒక్కో విద్యార్థి నుంచి 2.50 లక్షల నుంచి 5లక్షల వరుకు వసూలు చేశారని విన్నవించారు.సీఐడీ విచారణ చేపట్టామని చెప్పుతున్న ప్రభుత్వం. ఐదేళ్లైౖనా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మాకు న్యాయం జరిగేలా చూడాలని వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు.న్యాయం జరిగేలా చూస్తామని జననేత భరోసా ఇచ్చారు.