మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
చంద్రబాబు బురిడీ మాటలు నమ్మి మోసపోయాం
24 Oct 2016 12:16 PM
నెల్లూరు
))ఎన్నికల సమయంలో చంద్రబాబు బురిడీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎదుట వాపోయారు. కావలి పట్టణం లోని 35 వ వార్డ్ లో ఎమ్మెల్యే గడప గడప వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను వివరించారు. ప్రజలను వంచించిన చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ సీఎం అవుతారని, రానున్న కాలం మంచిగా ఉంటుందని, ప్రజల కష్టాలన్నీ తీరుతాయని రామిరెడ్డి భరోసా కల్పించారు.