మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇచ్చిన మాట తప్పిన బాబుకు బుద్ధి చెప్పండి
10 Dec 2016 4:02 PM
కర్నూలు(పాణ్యం))ఏపీకి ప్రత్యేకహోదా వస్తేనే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. 19వ వార్డులో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు తదితర సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి వస్తే 15 ఇళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు...గద్దెనెక్కాక ప్రజలను మోసం చేశారని చరితారెడ్డి మండిపడ్డారు. ఓటేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచాడని ఫైర్ అయ్యారు.