వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
పింఛన్ల మంజూరులో వివక్ష
02 Feb 2017 8:10 PM
తిరువూరు: అర్హులకు సామాజిక పింఛన్లు మంజూరు చేసే విషయంలో వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి మండిపడ్డారు. తిరుపూరు మండలంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీ గురువారం ఆయన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా వెంకటకృష్ణారావు, నరేష్, సర్పంచి వేముల సుజాత, గ్రామ పార్టీ నాయకులు సీతయ్య, నిరంజన్, వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, యువజన విభాగ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రైతువిభాగ జిల్లా కమిటీ సభ్యుడు ఆలపాటి శ్రీనివాసరావు, మండల, జిల్లా పార్టీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, చిప్పగిరి అంజారావు, కాలసాని నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.