అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాష్ట్ర సంపదను దోచేస్తున్న చంద్రబాబు
03 Oct 2017 12:35 PM
కర్నూలు
: రాష్ట్ర వనరులను చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకుతింటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎ్రరకోట జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామంలో ఎ్రరకోట జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలను వివరించారు. అదే విధంగా వైయస్ఆర్ సీపీ అధికారంలోకి చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.