రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
స్పీకర్ ను కలవనున్నవైఎస్సార్సీపీ బృందం
05 Mar 2016 10:15 AM
హైదరాబాద్) అసెంబ్లీ సమావేశాలకు ముందే స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలవాలని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచనల మేరకు సీనియర్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వెళుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోయి తెలుగుదేశం కండువా కప్పుకొన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని విన్నవించనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించిన ప్రలోభాలకు లోనై నిబంధనలకు, నిబద్దతకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన వైనాన్ని ఆయన దృష్టికి తీసుకొని వెళ్లనున్నారు.