చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
కేంద్రంతో చంద్రబాబుకు ఉన్న ఒప్పందం ఏంటీ?
02 Mar 2018 3:19 PM
హైదరాబాద్: చంద్రబాబుకు కేంద్రంతో ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఆరోజు చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏంటీ మీ ఫార్మూలా అని నిలదీశారు. అఖిలపక్షాన్ని గుర్తించమని, ప్రతిపక్షాన్ని గుర్తించమని చెబుతూ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.