మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
24న ఆత్మకూరులో ప్లీనరీ
16 Jun 2017 11:28 AM
నెల్లూరుః రాష్ట్రంలో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని వైయస్ఆర్ సీపీ ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరులోని రవీంద్రభారతి స్కూల్ ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్లీనరీ సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.