రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
18 Apr 2018 5:32 PM
వైయస్ అవినాష్రెడ్డి
విజయవాడ: రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైయస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వైయస్ అవినాష్రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం పార్లమెంట్లో పోరాటం చేశామన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్ష చేశామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ నిర్ణయించే ఎటువంటి పోరాటమైన చేస్తామని స్పష్టం చేశారు.